– ఇంట్రాడేలో సెన్సెక్స్ 450 పాయింట్ల పతనం– తుదకు స్వల్ప లాభాలు..ముంబయి : బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఆధిక్యం కనబడినప్పటికీ స్టాక్ మార్కెట్లలో ఎలాంటి ఉత్సాహం కానరాలేదు. శుక్రవారం ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడి చోటు చేసుకుంది. ఎన్డీఏ అభ్యర్థులు మెజారిటీ వైపు సాగుతున్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదు. లోహ, ఐటీ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 450 పాయింట్ల మేర పతనమై 84,029 కనిష్టానికి పడిపోయింది. చివరి గంటలో […]
The post మార్కెట్లలో కానరాని బీహార్ జోష్ appeared first on Navatelangana.
Leave A Comment