కక్షిదారులకు మెరుగైన సేవలబార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు నవతెలంగాణ – భూపాలపల్లిజయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్న జిల్లా కోర్టును త్వరలో పాత పోలీస్ హెడ్ క్వార్టర్స్ భవన సముదాయంలోకి మారుతుందని, దీని ద్వారా కక్షిదారులకు మెరుగైన సేవలు అందుతాయని జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ఇప్పటివరకు […]
The post మారనున్న జిల్లా కోర్టు సముదాయం appeared first on Navatelangana.
Leave A Comment