భారత విమానాశ్రయాల అథారిటీకి అప్పగింత కాకతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా టెర్మినల్ : రామ్మోహన్ నాయుడుచరిత్రలో నిలిచిపోయే రోజు : భట్టి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధి కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. సేకరించిన భూమిని గురువారం హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అధికారికంగా అప్పగించారు. ఈ కార్యక్రమంలో […]
The post మామునూరు ఎయిర్పోర్టు భూసేకరణ పూర్తి appeared first on Navatelangana.
Leave A Comment