– ఎంఈఓ ఎర్ర లక్ష్మీనవతెలంగాణ – ఆలేరు రూరల్మానసిక, శారీరక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఆలేరు మండల విద్యాధికారి (ఎంఈఓ) ఎర్ర లక్ష్మీ తెలిపారు. శుక్రవారం ఆలేరు మండల స్థాయి సీఎం కప్ క్రీడోత్సవాలను కొలనుపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ( ఇంచార్జ్ ) డి.సత్యవతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ ఎర్ర లక్ష్మీ మాట్లాడుతూ.. “క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం […]
The post మానసిక, శారీరక వికాసానికి క్రీడలు ఎంతో దోహదం appeared first on Navatelangana.
Leave A Comment