– ఎమ్మార్వో ఆంజనేయులునవతెలంగాణ – ఆలేరు రూరల్ మాదకద్రవ్యాల నిరోధానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మార్వో ఆంజనేయులు అన్నారు. మంగళవారం మండల రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ తో పాటు అధికారులు సిబ్బంది అందరూ కలసి మాదకద్రవ్యాల నిరోధక సామూహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలపై ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వ్యసనంతో జీవితాలు చీకటిలో మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. […]
The post మాదకద్రవ్యాల నిరోధానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment