నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్లోని అర్రా నియోజకవర్గం మాజీ ఎంపీ ఆర్కే సింగ్ పై బీజేపీ అధిష్టానం వేటు వేసింది. బీహార్ ఎన్నికల వేళ పార్టీకి ప్రతికూలంగా వ్యవహరించారని, పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగంగా మాట్లాడారని..బీజేపీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. ఆర్కే సింగ్ తన వ్యాఖ్యలపై వారంలోపు సమాధానమివ్వాలని ఈమేరకు ఓ ప్రకటనలో వెల్లడించింది. అర్రాకు చెందిన మాజీ ఎంపీ ఆర్కె సింగ్, పార్టీ అంతర్గత స్థితిగతులతో తనకున్న విభేదాల గురించి తీవ్రంగా మాట్లాడాడు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ […]
The post మాజీ ఎంపీపై బీజేపీ వేటు appeared first on Navatelangana.
Leave A Comment