– న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే ఆమోదించి అమలు చేయాలి : ఐలూ– స్వప్న మృతదేహానికి నివాళి అర్పించిన పార్ధసారథినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్చేవెళ్ల కోర్టు బార్ అసోసియేషన్కు చెందిన యువ మహిళా న్యాయవాది స్వప్నను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో దుండగులు హత్య చేయడాన్ని ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలూ) రాష్ట్ర కమిటీ ఖండించింది. స్వప్న మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ మేరకు ఆ యూనియన్ గౌరవాధ్యక్షులు జి.విద్యాసాగర్, రాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ, […]
The post మహిళా న్యాయవాది హత్యను ఖండిస్తున్నాం appeared first on Navatelangana.
Leave A Comment