• Login / Register
  • Site Logo

    మహిళా జర్నలిస్టులపై ఆన్లైన్ హింస

    Rss వార్తలు

    డీప్‌ఫేక్‌ మొదలు డాక్సింగ్‌ వరకూ…ఏఐ సాయంతో వేధింపులుయునెస్కో హెచ్చరిక ప్రపంచ దేశాల్లో సుమారు మూడో వంతు మహిళా పాత్రికేయులు ఆన్‌లైన్‌ హింసకు గురవుతున్నారు. కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో డీప్‌ఫేక్‌ మొదలుకొని డాక్సింగ్‌ వరకూ వివిధ రకాలుగా మహిళా జర్నలిస్టులను వేధిస్తున్నారని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో హెచ్చరించింది. ప్రతి నలుగురు మహిళా పాత్రికేయుల్లో ముగ్గురిపై భౌతిక దాడులు చేయడమో లేదా వారిని హతమార్చడమో జరుగుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో వేధింపులపై పోరాడేందుకు యునెస్కో ప్రచారోద్యమాన్ని చేపట్టింది. […]

    The post మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్‌ హింస appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment