నవతెలంగాణ-హైదరాబాద్: మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదుతో పాటు ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. క్రికెటర్ శ్రీచరణి ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘అందరి అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబం నుంచి నాకు చక్కటి ప్రోత్సాహం ఉంది. మా మామ నన్ను క్రికెట్ ఆడించేవారు. నేను ఆంధ్రా […]
The post మహిళా క్రికెటర్ శ్రీచరణికి భారీ నజరానా appeared first on Navatelangana.
Leave A Comment