కేరళ సీఎం పినరయి విజయన్మహిళా భద్రతా పెన్షన్ స్కీంను ప్రారంభించిన ఎల్డీఎఫ్ సర్కార్ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నెలకు రూ.వెయ్యి పెన్షన్మొదటి దశలో 10, 58,752 మంది బ్యాంకు ఖాతాల్లో జమ తిరువనంతపురం: లింగ సమానత్వం, సామాజిక న్యాయాన్ని నిర్ధారించడానికి చేస్తున్న ప్రయత్నాలలో మహిళా భద్రతా పెన్షన్ పథకం ఒక ముఖ్యమైన అడుగు అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. మహిళలు భయం లేకుండా, ఆర్థిక స్వాతంత్య్రంతో జీవించగలిగే పరిస్థితులను సృష్టించడమే లక్ష్యమని తెలిపారు. బుధవారం తిరువనంతపురంలో […]
The post మహిళలు ఆర్థిక స్వాతంత్య్రంతో జీవించడమే లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment