• Login / Register
  • Site Logo

    మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – భువనగిరిదేశంలో మహిళలపై, జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని ఐద్వా పట్టణ సహాయ కార్యదర్శి మాటూరు కవిత అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలోని మీనా నగర్ లో ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో  ఎన్ని చట్టాలు ఉన్నా ఏదో ఒక రూపంలో మహిళల పైన తీవ్రమైన దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. మహిళల పైన వేధింపులు అత్యాచారాలు హింస వంటివి సమాజాన్ని సవాలు చేస్తున్నాయని […]

    The post మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment