నాసిక్ నుంచి 40 వేల మందితో మార్చ్ ప్రారంభం ప్రజా సమస్యలు, గత హామీలు అమలు చేయాలి : సీపీఐ(ఎం), ఏఐకేఎస్ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో సీపీఐ(ఎం) మహా పాదయాత్రను ప్రారంభించింది. నాసిక్ నుంచి 40 వేల మందితో సీపీఐ(ఎం), ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా మార్చ్ ప్రారంభమైంది. ఈ మార్చ్కు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావలే, సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జెపి గావిట్, సీపీఐ(ఎం) […]
The post మహారాష్ట్రలో మహా పాదయాత్ర appeared first on Navatelangana.
Leave A Comment