బాపూఘాట్లో గవర్నర్, మంత్రులు నవతెలంగాణ-సిటీబ్యూరోజాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ లంగర్హౌజ్ బాపూఘాట్లోని బాపు సమాధి వద్ద శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ కమిషన్ చైర్మెన్ నిరంజన్తో కలిసి గవర్నర్ పుష్పగుచ్చాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం […]
The post మహాత్ముడికి ఘన నివాళి appeared first on Navatelangana.
Leave A Comment