• Login / Register
  • Site Logo

    మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తోట

    Rss వార్తలు

    నవతెలంగాణ – జుక్కల్మహాత్మా గాంధీ  వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ  అహింసా మార్గంలో దేశ స్వాతంత్ర్య సాధనకు నాయకత్వం వహించి, సత్యం, న్యాయం, సమానత్వం, గ్రామ స్వరాజ్యం వంటి విలువలను దేశ ప్రజలకు అందించిన మహానీయుడని కొనియాడారు. పేదలు, గ్రామీణ ప్రజల అభ్యున్నతే గాంధీజీ కల అని గుర్తుచేశారు .గాంధీజీ ఆశయాలకు ప్రతీకగా […]

    The post మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment