వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ ఇందిరా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లకు ఘన నివాళులు నవతెలంగాణ – వనపర్తి మహనీయుల సేవలు మరువలేనివని వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. భారతదేశ మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారి విగ్రహాలు చిత్రపటాలకు పూలమాలలు వేసి వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ […]
The post మహనీయుల సేవలు మరువలేనివి appeared first on Navatelangana.
Leave A Comment