నవతెలంగాణ – పెబ్బేర్ : స్వతంత్ర భారతదేశ మాజీ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి, ఉక్కుమనిషి భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చౌరస్తాలో మహానేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డిలు మాట్లాడుతూ దేశంలో […]
The post మహనీయులకు ఘనంగా నివాళి appeared first on Navatelangana.
Leave A Comment