• Login / Register
  • Site Logo

    మల్లన్న గుట్ట ఆలయ కమిటీ ఎన్నిక

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాయపోల్ మల్లన్న గుట్టలో జరగనున్న మహా శివరాత్రి పండగను పురస్కరించుకొని గ్రామ పెద్దల సమక్షంలో ఆలయ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని మంతూర్ గ్రామ సర్పంచ్ మహమ్మద్ పర్వేజ్, ఉప సర్పంచ్ బందారం సంతోష్ అన్నారు. ఆదివారం రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో ఆలయ కమిటీ ఎన్నుకొని అనంతరం సభ్యులకు సన్మానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ మల్లన్న ఆలయ కమిటీని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆలయ అభివృద్ధి, పూజా కార్యక్రమాల నిర్వహణ, భక్తులకు […]

    The post మల్లన్న గుట్ట ఆలయ కమిటీ ఎన్నిక appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment