గడ్డపారతో హుండీలను పగులగొట్టేందుకు యత్నించిన దుండగులునవతెలంగాణ – ముధోల్ ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ గ్రామంలో గల మల్లన్న ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి యత్నం చేశారు. స్థానికులు కధనం ప్రకారం .. ఈ నెల 4వ మల్లన్న దేవుని జాతర ముగిసిన విషయం తెలిసిందే.అయితే గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి ఆలయం పక్కనుండి ఆలయం లోపలికి దూరారు.ఆలయం ప్రాంగణంలో ఉన్న హుండీలను గడ్డపార సహాయంతో పగలగొట్టేందుకు దొంగలు ప్రయత్నించారు. ఆలయ పరిసరాల ప్రాంతంలో నిద్రిస్తున్న […]
The post మల్లన్న ఆలయంలో అర్ధరాత్రి దొంగతనానికి విఫలయత్నం appeared first on Navatelangana.
Leave A Comment