• Login / Register
  • Site Logo

    మరో స్లీపర్ బస్సులో మంటలు

    Rss వార్తలు

    – ప్రయాణికులు సురక్షితం– యూపీలో ఘటన..లక్నో: ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై మరో ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా ప్రాంతానికి వెళ్తున్న ఏసీ స్లీపర్‌ బస్సులో రెవ్రి టోల్‌ ప్లాజా సమీపంలో ఆదివారం మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 4:45 గంటల ప్రాంతంలో టోల్‌ ప్లాజాకు 500 మీటర్ల ముందు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ ప్రయాణికులందరినీ కిందకు దించేయడంతో పెద్ద […]

    The post మరో స్లీపర్‌ బస్సులో మంటలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment