గుత్తా సుఖేందర్ రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మేమున్నామనే భరోసా ఇచ్చి వారికి తెలంగాణ మీడియా అకాడమీ ఆర్థిక సహాయం అందజేస్తున్నదని తెలంగాణ శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు. బుధవారం హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ, అకాడమి ప్రచురించిన చిరుపుస్తకాలు (మోనోగ్రాఫ్స్) ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావుతో కలిసి శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి […]
The post మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ భరోసా appeared first on Navatelangana.
Leave A Comment