నవతెలంగాణ – రాయికల్మయన్మార్లోని సైబర్ నేరగాళ్ల శిబిరాల్లో బంధించబడ్డ భారతీయులలో జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు స్వదేశానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతో మోసరపు రాజు, గణేష్ చంద్ర భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీలోకి చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాయికల్ పట్టణానికి చెందిన మోసరపు రాజు సుమారు నాలుగు నెలల క్రితం ఉద్యోగం పేరుతో మయన్మార్ వెళ్లాడు. మొదట పని బాగానే ఉందని తెలిపినా.. తరువాత సైబర్ నేరగాళ్లు […]
The post మయన్మార్ సైబర్ ఉచ్చులో నుంచి రాయికల్ యువకులకు రక్షణ appeared first on Navatelangana.
Leave A Comment