అధికారులతో మంత్రి తుమ్మల నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకుపోవాలని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్లో ”విజన్ డాక్యుమెంట్ 2047”పై ఆయన సమీక్షించారు. ఈ డాక్యుమెంట్లో కీలక భాగంగా రూపొందుతున్న ”తెలంగాణ వ్యవసాయ – 2047 అగ్రిచాప్టర్”పై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్తు వ్యవసాయ అభివృద్ధికి ఈ సమ్మెట్ పునాది వేయనుందని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ వ్యవసాయం ఎలా ఉండాలి? దానికోసం ఏ విధమైన వ్యూహాలు, విధానాలు, మౌలిక […]
The post మన వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకుపోదాం appeared first on Navatelangana.
Leave A Comment