• Login / Register
  • Site Logo

    మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం: ఎమ్మెల్యే తోట

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్దేశ అభివృద్ధి కోసం నేటి బాలలు రేపటి పౌరులుగా ఎదిగి విద్యార్థులే కీలక పాత్ర పోషించాలని, మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఏర్పాటుచేసిన గణతంత్ర వేడుకల సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ నిర్వహించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను, అలాగే విద్యార్థిని విద్యార్థులు ఇచ్చిన స్పీచ్ లను చూసి ఎమ్మెల్యే ఎంతో […]

    The post మన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శం: ఎమ్మెల్యే తోట appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment