• Login / Register
  • Site Logo

    మన్నెగూడలో డీసీఎం బోల్తా

    Rss వార్తలు

    నవతెలంగాణ పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడలో డీసీఎం బోల్తా తృటిలో తప్పిన ప్రాణాపాయం పలువురికి గాయాలు. డీసీఎం వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    The post మన్నెగూడలో డీసీఎం బోల్తా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment