మహిళా హక్కులకు తీవ్ర విఘాతం వారిపై పెరుగుతున్న హింసచిన్నపిల్లలకూ తప్పని లైంగిక వేధింపులుమైనార్టీలపై అదే పనిగా దాడులురాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిందే : ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్భారతదేశంలో మనుస్మృతి అమలే బీజేపీ అసలు లక్ష్యమని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే హెచ్చరించారు. దీనివల్ల దేశంలో మహిళలు సర్వహక్కులు కోల్పోతారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే దేశంలో మహిళలపై హింస పెరిగిపోయిందని చెప్పారు. ఈ […]
The post మనుస్మృతి అమలే బీజేపీ లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment