పింఛన్ వాటా పెంపులో కేంద్రం నిర్లక్ష్యందేశవ్యాప్త ఉద్యమానికి ఎన్పీఆర్డీ శ్రీకారం : సంఘం జాతీయ అధ్యక్షులు గిరీష్ కీర్తిసామాజిక అసమానతలను పెంచిపోషిస్తున్న కేంద్రం : జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్మనువాదం వికలాంగుల హక్కులకు వ్యతిరేకమనీ, కేంద్ర ప్రభుత్వం సామాజిక అసమానతలను పెంచి పోషిస్తున్నదని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గిరీష్ కీర్తి, మురళీధరన్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో ఎన్పీఆర్డీ జాతీయ కమిటీ సమావేశాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ నంబురాజన్ […]
The post మనువాదం వికలాంగుల హక్కులకు వ్యతిరేకం appeared first on Navatelangana.
Leave A Comment