• Login / Register
  • Site Logo

    మధ్యాహ్న భోజనంపై ఉపాధ్యాయులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలి

    Rss వార్తలు

    – పెద్ద బీరవల్లి ప్రాథమిక పాఠశాలలో ఈ సి ఆర్ ను పరిశీలించిన మండల  స్పెషల్ ఆఫీసర్ – సంతృప్తి వ్యక్తం చేసిన మండల స్పెషల్ ఆఫీసర్ నవతెలంగాణ – బోనకల్ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లనే బోనకల్ మండల పరిధిలోనే పెద్ద బీరవల్లి ప్రాథమిక పాఠశాలను మండల స్పెషల్ ఆఫీసర్ కడారు విజయభాస్కర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి వారి ప్రతిభను పరిశీలించారు. పాఠశాలలో అమలు జరుగుతున్న […]

    The post మధ్యాహ్న భోజనంపై ఉపాధ్యాయులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment