• Login / Register
  • Site Logo

    మద్నూర్ లో బీఆర్ఎస్ రాస్తారోకో, ఆందోళన

    Rss వార్తలు

    నవతెలంగాణ- మద్నూర్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖర రావు పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేదింపులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం మద్నూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి పాత బస్టాండ్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో ఆందోళన చేపట్టారు. జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ […]

    The post మద్నూర్ లో బీఆర్ఎస్ రాస్తారోకో, ఆందోళన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment