– కోవాబన్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండిస్తున్నాం– ఆ యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలి : ఏఐవైఎఫ్నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్మేడారం జాతరలో కోవాబన్ వ్యాపారి షేక్ జావెద్ అలీని లక్ష్యంగా చేసుకుని ‘ఫుడ్ జిహాద్’ అంటూ మత విద్వేషాలను రెచ్చగొట్టే యత్నం చేసిన యూట్యూబర్ల గుంపుపై రాష్ట్ర ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ వలిఉల్లాఖాద్రి డిమాండ్ చేశారు. అలీపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. […]
The post మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నం appeared first on Navatelangana.
Leave A Comment