ఎక్స్గ్రేషియా బకాయిలు బడ్జెట్లో ప్రకటించాలితెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం డిమాండ్నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరోవచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో మత్స్యకారుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించి, ఖర్చు చేయాలని తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దానితోపాటు వెయ్యి మంది మత్స్యకారులకు రావాల్సిన ఎక్స్ గ్రేషియో బకాయిల నిధుల్ని కూడా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మత్స్యకారుల సమస్యల […]
The post మత్స్యకారుల సంక్షేమానికి రూ.5వేల కోట్లు కేటాయించాలి appeared first on Navatelangana.
Leave A Comment