మతోన్మాదంపై పోరాటమే లక్ష్యంగా ఈ నెల 19 నుంచి జనవరి 30 వరకు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా సమైక్యత వాదులతో పర్యటన..జైహో జాతీయ అధ్యక్షులు విజయ శంకర స్వామి..నవతెలంగాణ – బంజారా హిల్స్ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో నిన్న జరిగిన ఉగ్రదాడిని జైహో జాతీయ సమితి తీవ్రంగా ఖండిస్తోందని ఈ దాడికి పాల్పడ్డ ఉన్మాదులను కఠినంగా శిక్షించాలనీ, ఉగ్రవాదానికి ఈ దేశంలో స్థానంలేదని జైహో ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించారు. […]
The post మతం, మతోన్మాదం రెండు వేరు.. appeared first on Navatelangana.
Leave A Comment