• Login / Register
  • Site Logo

    మట్టికి ‘ఆరోగ్య పరీక్షలు ‘

    Rss వార్తలు

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆగిన భూసార పరీక్షలుమట్టి పరీక్ష పంటల అభివృద్ధికి తొలి అడుగు : రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మెన్‌ కోదండరామిరెడ్డి నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధిమట్టి పరీక్ష పంటల అభివృద్ధికి తొలి అడుగు అని, వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని, ఈ లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు […]

    The post మట్టికి ‘ఆరోగ్య పరీక్షలు ‘ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment