పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి..ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజ్ కుమార్నవతెలంగాణ – కాటారంమంథని నియోజకవర్గం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజ్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్రంలో […]
The post మంత్రి శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఎస్ఎఫ్ఐ appeared first on Navatelangana.
Leave A Comment