• Login / Register
  • Site Logo

    మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించడం హర్షనీయం

    Rss వార్తలు

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు షేక్ ముబారక్నవతెలంగాణ – తిమ్మాజిపేటజాతీయ కాంగ్రెస్ పార్టీ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు అజరుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్ష వ్యక్తం చేస్తున్నట్లు మైనార్టీ సీనియర్ జిల్లా నాయకులు షేక్ ముబారక్ తెలిపారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వర్గాల అభ్యున్నతికి […]

    The post మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించడం హర్షనీయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment