• Login / Register
  • Site Logo

    మండల సమైక్య సమావేశం

    Rss వార్తలు

    నవతెలంగాణ – సదాశివనగర్ : మండల సమైక్య సమావేశం బాలంబాయి అధ్యక్షతన బుధవారం నిర్వహించడం జరిగింది. అందులో ఈ అంశాలు కొత్త సంఘాలు వృద్ధ సంఘాలు వికలాంగుల సంఘాలు ఏర్పాటు చేయడం,  స్వయం సహాయక సంఘాలు  గ్రామ సంఘాల బలోపేతం చేయడం, తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకొని 100% రికవరీ అయ్యేటట్లు చూడటం, వరి కొనుగోలు కేంద్రా నిర్వహణ బాధ్యతలు చేపట్టడం, వ్యాపార అభివృద్ధి  వ్యవసాయ ఆధారిత కార్యక్రమాలు సంఘ సభ్యులు చేపట్టి వారి ఆర్థిక అభివృద్ధి జరిగేటట్లు చూడడం, NRLM సంబంధించిన  లోకోస్  డిజిటల్ […]

    The post మండల సమైక్య సమావేశం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment