• Login / Register
  • Site Logo

    మండల నూతన కార్యవర్గం ఎన్నికలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – కమ్మర్ పల్లి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ కమ్మర్ పల్లి మండల నూతన కార్యవర్గం ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. కమ్మర్ పల్లి మండల ఉన్నత పాఠశాలల తెలుగు, హింది ఉపాధ్యాయ ఎన్నికలు మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కె. బంతిలాల్, ప్రధానకార్యదర్శిగా  ఎ.రత్నమాల, కోశాధికారి టి.ఆనంద్, వర్కింగ్ ప్రెసిడెంట్ టి.మైత్రి, ఉపాధ్యక్షులుగా డి.రాంపాల్, యు.సభిత, కె.రాజశేఖర్,  కార్యదర్శులుగా ఎస్.శ్రీ హరి, వి.గీత రాణి, డి.జె మమత, పి.చంద్రకళ, […]

    The post మండల నూతన కార్యవర్గం ఎన్నికలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment