నవతెలంగాణ – చౌటకూర్ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు జరుగనున్న ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి సీజన్ 3 ఖో ఖో ఓపెన్ టు ఆల్ క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి.ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ జిల్లా ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షులు శాగని హరికిషన్ గ్రామ సర్పంచ్ పార్కల రాం రెడ్డి, సరఫ్ పల్లి సర్పంచ్ రాంచంద్ర రెడ్డి తో కలిసి ప్రారంభించారు ఉమ్మడి మెదక్ జిల్లా నుండి18 జట్లు పోటీ […]
The post మండల కేంద్రంలో జిల్లాస్థాయి ఖో ఖో టోర్నమెంట్ ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment