గణతంత్ర దినోత్సవ సందేశంలో జిన్పింగ్ బీజింగ్ : భారత్, చైనాలు ‘మంచి ఇరుగుపొరుగు దేశాలు… స్నేహితులు…భాగస్వాములు’ అని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వ్యాఖ్యానించారు. డ్రాగాన్, ఏనుగు కలిసి నాట్యం చేయడం రెండు దేశాలకూ మంచిదని అని తెలిపారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన సందేశం పంపుతూ ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడుతున్నాయని, అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. రెండు దేశాలు, వాటి ప్రజల ప్రాథమిక ప్రయోజనాల రీత్యా ఇది అవసరమని చెప్పారు. ప్రపంచ […]
The post మంచి స్నేహితులం..భాగస్వాములం appeared first on Navatelangana.
Leave A Comment