‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉపశీర్షిక ‘అలా మొదలైంది’. రాజేంద్రప్రసాద్, పధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన తదితరులు ప్రధాన తారాగణం. మహేష్చంద్ర సినిమా టీమ్ పతాకంపై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమా కాన్సెప్ట్ గురించి దర్శకులు […]
The post మంచి సందేశాత్మక చిత్రం appeared first on Navatelangana.
Leave A Comment