• Login / Register
  • Site Logo

    భెల్లో 5శాతం వాటాల విక్రయం..

    Rss వార్తలు

    పడిపోయిన షేర్‌ విలువన్యూఢిల్లీ : విద్యుత్‌ తయారీ పరికరాలు, ఇంజనీరింగ్‌ సేవల సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌)లో మోడీ సర్కార్‌ ఐదు శాతం వాటాలను విక్రయిస్తోంది. బుధవారం ఇన్స్‌ట్యూషనల్‌ ఇన్వెస్టర్లు రూ.5600 కోట్ల విలువ చేసే బిడ్డింగ్‌లు వేశారు. ఇది రెండు రెట్లు ఎక్కువ. సాధారణ రిటైల్‌ ఇన్వెస్టర్లు ఫిబ్రవరి 12న బిడ్లు వేసేందుకు అవకాశం కల్పించారు. గ్రీన్‌షు అప్షన్‌, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) ద్వారా 5 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించామని […]

    The post భెల్‌లో 5శాతం వాటాల విక్రయం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment