• Login / Register
  • Site Logo

    భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

    Rss వార్తలు

    జిల్లా అదనపు కలెక్టర్లతో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ నవతెలంగాణ- వనపర్తి  రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్లు (రెవెన్యూ)లతో భూ సమస్యల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాదా బైనామా, భూ భారతీ ద్వారా వచ్చిన దరఖాస్తులను […]

    The post భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment