• Login / Register
  • Site Logo

    భూ భారతిపై గ్రామసభ..

    Rss వార్తలు

    ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ భూభారతి చట్టం అమలులో భాగంగా మండలంలోని చందుపట్ల గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీవో కృష్ణారెడ్డి హాజరై, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో రీ సర్వే  కోసం  గ్రామసభ నిర్వహించినట్లు  తెలిపారు. ఈ గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేటు,  గ్రామకంటం భూములను రీ సర్వే జరిపి ప్రతి భూ కమతమునకు భూధార్ నెంబర్ కేటాయించబడును అందువలన భవిష్యత్ లో సరిహద్దు తగాదాలు రాకుండా […]

    The post భూ భారతిపై గ్రామసభ.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment