సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ డిమాండ్నవతెలంగాణ – ఆలేరు రూరల్భూ పోరాటం కొనసాగించాలి – అర్హులైన పేదలకు భూమి పంచాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గ్రామ శాఖ సమావేశం పొన్నబోయిన రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ హాజరై మాట్లాడుతూ.. కొలనుపాక గ్రామంలో కొనసాగుతున్న భూ పోరాటాన్ని మరింత ఉధృతం […]
The post భూ పోరాటం కొనసాగించాలి – అర్హులైన పేదలకు భూమి పంచాలి appeared first on Navatelangana.
Leave A Comment