• Login / Register
  • Site Logo

    భూముల రీసర్వేతో సమస్యలు పరిష్కారం

    Rss వార్తలు

    అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నవతెలంగాణ – అచ్చంపేటభూముల రీ సర్వే తో రైతుల భూములకు సంబంధించిన హద్దులు బహిర్గతం అవుతాయని, సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. మంగళవారం లింగాల మండలం అంబటిపల్లి గ్రామపంచాయతీలో భూభారతి పథకంలో భాగంగా భూముల రీసర్వే పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి గ్రామంలో ప్రతి  భూమి రీ సర్వే చేయడం జరుగుతుంది. భూముల రీ సర్వే కార్యక్రమంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన […]

    The post భూముల రీసర్వేతో సమస్యలు పరిష్కారం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment