• Login / Register
  • Site Logo

    భూమి ఒకరిది..పరిహారం మరొకరికి..!

    Rss వార్తలు

    తండావాసులు కాకున్నా ‘నిమ్జ్‌’ పరిహారం తెరవెనుక అధికారుల హస్తం అసైన్డ్‌ పట్టాలు ఉన్నా పరిహారం పొందని ఎల్గోయి రైతులు నవతెలంగాణ-ఝరాసంగంకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్‌)లో నేటికీ బాధిత రైతులకు పరిహారం అందలేదు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ప్రాంతంలోని ఝరాసంగం, న్యాల్‌కల్‌ మండలాల పరిధిలో నిమ్జ్‌ ఏర్పాటుకు 2012లో కేంద్రం మంజూరు చేసింది. కాలుష్యరహిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యం. అందులో భాగంగా కేంద్రం ఆదేశాల […]

    The post భూమి ఒకరిది..పరిహారం మరొకరికి..! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment