• Login / Register
  • Site Logo

    భూమికి అతి దగ్గరగా .. కనువిందు చేసిన చంద్రుడు

    Rss వార్తలు

    నవతెలంగాణ-ఆలేరు టౌను ఆలేరు పట్టణంలో బుధవారం సూర్యాస్తమయం అనంతరం కార్తీక పౌర్ణమి సందర్భంగా, చంద్రుడు భూమికి  అత్యంత  దగ్గరగా పెద్దగా  పట్టణ   ప్రజలకు  కనిపించి, అద్భుతంగా ఆకాశంలో   కనువిందు చేశాడు. దీంతో సాధారణంగా కంటే 14% పెద్దగా 30% కాంతివంతంగా 6  గంటల  49 నిమిషాలకు   కనిపించినట్లు, దీన్ని బి ఫర్   సూపర్ మూన్ గా  విశ్లేషకులు తెలిపారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని పట్టణ ప్రజలు వీక్షించారు. చంద్రుడు తన కక్షలో తిరుగుతూ భూమికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు సూపర్ […]

    The post భూమికి అతి దగ్గరగా .. కనువిందు చేసిన చంద్రుడు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment