టీ.ఆర్ డ్రీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘సీమంతం’. వజ్రయోగి, శ్రేయ జంటగా సుధాకర్ పాణి దర్శకత్వంలో ఈ మూవీ ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.ప్రశాంత్ టాటా నిర్మాణంలో, గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా సుధాకర్ పాణి రచనా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో వజ్రయోగి మాట్లాడుతూ, ‘క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న మా సినిమా అందరికి నచ్చుతుందని […]
The post భిన్న క్రైమ్ థ్రిల్లర్ appeared first on Navatelangana.
Leave A Comment