రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ ‘చిరంజీవ’. కుషిత కల్లపు హీరోయిన్. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రెస్ ప్రీమియర్ షోను నిర్వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో […]
The post భిన్న కాన్సెప్ట్తో ‘చిరంజీవ’ appeared first on Navatelangana.
Leave A Comment