– భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎమ్మెల్యే సూచనలునవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ : కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే తెలిపారు.ఎమ్మెల్యే పేర్కొన్న జాగ్రత్తలు:వాగులు, కాలువలు, నదులు, చెరువుల వద్దకు వెళ్లరాదు.గ్రామాధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలి.నీరు అధికంగా ప్రవహిస్తున్న ప్రాంతాలకు వెళ్లరాదు.వాగులు, నాలాలు ప్రవహిస్తున్న రహదారులను దాటరాదు.చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిల […]
The post భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment