• Login / Register
  • Site Logo

    భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయాలి..

    Rss వార్తలు

    సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వెంకటస్వామి నవతెలంగాణ – జోగులాంబ గద్వాల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి కోరారు. సోమవారం కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామాలలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరుతూ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ కు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాజోలి పొలిమేర […]

    The post భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయాలి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment